Header Banner

ఏపీలోని ఆ రైల్వేస్టేషన్ కి మహర్దశ! కేంద్రం ప్రత్యేక దృష్టి! కొత్త శోభతో కలకలలాడుతూ..

  Fri Jun 13, 2025 06:55        Politics

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే స్టేషన్ల రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలోని 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్ కొత్త శోభను సంతరించుకుంది. స్టేషన్ ప్రధాన ద్వారాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు విశాలమైన రోడ్లు, ప్లాట్‌ఫాంలు నిర్మించారు. మొక్కలు నాటటంతో స్టేషన్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మెరుగైన సౌకర్యాలతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.

 

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం! ఫ్లైట్ లో 242 మందికి పైగా..

 

ధర్మవరం రైల్వే స్టేషన్ శ్రీసత్యసాయి జిల్లాలోని ముఖ్యమైన జంక్షన్‌గా కొనసాగుతోంది. ఇది గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది. ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, గుంతకల్‌లకు వెళ్లే మూడు ప్రధాన రూట్లు కలుస్తాయి. ప్రతి రోజు అనేక రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణిస్తాయి. మెయిల్ ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, వందే భారత్ వంటి ముఖ్యమైన రైళ్లు కూడా ఇక్కడ ఆగుతాయి. ప్రయాణికుల కోసం వేటింగ్ రూములు, వాష్‌రూములు వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకంతో దేశవ్యాప్తంగా 1300 స్టేషన్లను రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నారు. 2025 మే 22న ప్రధాని నరేంద్ర మోదీ 103 స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు.

 

ఇది కూడా చదవండి:  మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?

 

 ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!

 

టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

 

వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!

 

లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?

 

దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!

 

తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!

 

 బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?

 

వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!

 

మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!

 

తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..

 

హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!

 

 ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..

 

ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #DharamavaramRailwayStation #AmritBharatStation #AndhraPradeshRailway #RailwayDevelopment #StationRenovation #IndianRailways #RailwayTransformation #ModernRailwayStations #DharamavaramJunction #RailwayInfrastructure #AmritBharatScheme #TrainTravelIndia #SmartRailwayStations #RailwayUpgrades #IndianInfrastructure